Tuesday, April 30, 2024
- Advertisement -

బుల్లితెరపై సలార్…ఫ్యాన్స్‌కు పండగే!

- Advertisement -

సలార్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేశారు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లు రాబట్టింది. ఇక సలార్ రెండో పార్టు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 20 నుండి ఓటీటీలోకి అందుబాటులోకి రాగా ఓటీటీ రైట్స్ ను భారీ రేటుకు దక్కించుకుంది నెట్ ఫ్లిక్స్. హిందీతో పాటు తెలుగు,తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేశారు.

ఇక తాజాగా బుల్లితెర వంతు వచ్చేసింది. సలార్‌ తెలుగు శాటిలైట్ హక్కులు స్టార్ మా సొంతం చేసుకోగా టీవీలోకి రానుంది సలార్ సీజర్ ఫైర్. ఈ నెల 21న సాయంత్రం 5.30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానుంది.

వెండితెరను షెక్ చేసిన సలార్…బుల్లితెరపై ఎలాంటి మేజిక్ చేస్తుందో వేచిచూడాలి. ఈ చిత్రానికి రవి బసృర్సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇక సలార్ పార్ట్ 1 కంటే ముందు పార్ట్ 2ని మరింత ఇంప్రెస్ చేసేలా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -