Thursday, May 16, 2024
- Advertisement -

తన గ్లామర్ పవర్ చూపించింది!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్స్ లో ఎక్కువ మంది బిజినెస్ మాన్స్ ని పెళ్ళిచేసుకున్న వారే ఉన్నారు. అలాంటి వాళ్ళలో విద్యాబాలన్ బాగా డబ్బున్న సిద్దార్థ్ రాయ్ కపూర్ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. అతను బిజినెస్ తో పాటు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తుండటంతో విద్యాబాలన్ ని పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో తనకిష్టమైనట్లు నటించడానికి పర్మీషణ్ ఇచ్చాడు.

దాంతో విద్యాబాలన్ ఎలాంటి అడ్డు లేకుండా కొన్ని సినిమాల్లో తన గ్లామర్ పవర్ చూపించింది. అన్యోన్యంగా సాగుతున్న ఈ కాపురంలో ఇప్పుడు బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ నిప్పులు పోసినట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కంగనాతో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తున్నాడు సిద్దార్థ్.

కాగా షూటింగ్ లో కంగనాతో చాలా క్లోజ్ అయ్యాడట ఈ నిర్మాత, ఈ విషయం అలా అలా విద్యాబాలన్ వరకు పాకి పెద్ద పంచాయతీ జరిగినట్లు చెబుతున్నారు. ఇప్పటికీ హృతిక్-సుశైన్ విడిపోవడానికి ప్రధాన కారణంగా మారిన కంగనా ఇప్పుడు విద్యాబాలన్ కాపురంలో అడుగుపెట్టింది కాబట్టి ఏంజరుగుతుందో అని విమర్శల జడివాన గుప్పిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -