Saturday, May 18, 2024
- Advertisement -

జాన్వీని అతడికిచ్చి పెళ్లి చేయాలనుకున్న ..శ్రీదేవి

- Advertisement -

శ్రీదేవి మరణంతో ఇండియా మొత్తం షాక్ గురైంది.శ్రీదేవి మరణంపై ర‌క‌ర‌కాల వార్తలు వ‌చ్చిన‌ప్ప‌టికి ఆమె టబ్‌లో ప‌డి మ‌ర‌ణించింది అని చివ‌రికి తెలింది. శ్రీదేవి త‌న కూత‌ర్లు విష‌యంలో కూడా త‌గు జాగ్ర‌త్త‌లు ముందుగానే తీసుకుంది.జాన్వీ కపూర్ సినిమాల్లోకి రావ‌డం శ్రీదేవికి అస‌లు ఇస్‌టం లేద‌ని కాని…జాన్వీ ఇష్టన్ని కాద‌న‌లేక కొన్ని సినిమా చూసి స‌క్సెస్ కాక‌పోతే జాన్వీ పెళ్లి చేయ‌ల‌ని ఆలోచ‌న‌లో ఉంద‌ట శ్రీదేవి.

అందుకు తగ్గ వరుడిని కూడా ఎంపిక చేసిందట శ్రీదేవి. అతడు మరెవరో కాదు ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ తనయుడు అన్ మోల్ అంబానీ. బోనీ కపూర్ ద్వారా శ్రీదేవికి అంబానీలు బంధువులే అవుతారు. ఈ నేపథ్యంలో తన కూతురికి తగిన వరుడిగా అన్ మోల్ ను అనుకునేదట శ్రీదేవి. హీరోయిన్ గా సక్సెస్ అయినా కాకపోయినా అన్ మోల్ కు ఇచ్చి జాన్వీకి పెళ్లి చేయాలనేది శ్రీదేవికి ఉండిన ఒక ఆలోచన అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు శ్రీదేవి లేదు. ఆమె ఆలోచన కార్యరూపం దాలుస్తుందేమో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -