Tuesday, April 30, 2024
- Advertisement -

ఆ హీరో కీ సురభీ కీ మధ్యన ఏం నడుస్తోంది ?

- Advertisement -

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ల కొరత ఇప్పుడిప్పుడే తీరుతోంది. ప్రతీ కొత్త సినిమాకీ ఒక కొత్త అమ్మాయిని పట్టుకుని ఒస్తున్నారు డైరెక్టర్ లూ నిర్మాతలు. ఆ పంథా లో బీరువా సినిమా తో తెలుగులోకి అడుగు పెట్టి ఎక్స్ ప్రెస్ రాజా సినిమా తో కాస్త ఫేమస్ అయ్యింది హీరోయిన్ సురభి. బీటెక్ రఘువరన్ అనే డబ్బింగ్ సినిమా తో తెలుగు వారికి కాస్త పరిచయం అయిన సురభి అందులో చిన్న పాత్రే చేసింది.

రీసెంట్ గా ఎక్స్ ప్రెస్ రాజా లో ఆదరకోట్టేసిన ఈమె హీరో శర్వా కి కాస్త దగ్గర గా ఉంటోంది అని చెబుతున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.అంతేకాదు సీన్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి సన్నివేశమైనా డౌట్ వస్తే హీరోని అడిగి తెలుసుకుందట. అయితే తనతో ఓ సినిమా జర్నీ చేసిన సురభి అతన్ని వదిలి పెట్టలేకుందట.

అందుకే శర్వానంద్ చేస్తున్న తర్వాత సినిమాలో కూడా తనకే హీరోయిన్ అవకాశం రావాలని కోరుకుంటుంది. ఈ పెయిర్ ఎలాగు హిట్ కాబట్టి దర్శక నిర్మాతలు కూడా ఓకే చెప్పేస్తారు.    ఆ హీరో మీద ఆమె మనసు పారేసుకుంది అనీ శర్వా మీద ఆమె చాలా ఓవర్ పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది అనీ సమాచారం. ప్రస్తుతం ఆమె నానీ తో మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో నటిస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -