Monday, April 29, 2024
- Advertisement -

త్రివిక్ర‌మ్‌ని ప‌క్క‌న పెట్టిన ఎన్టీఆర్

- Advertisement -

త్రివిక్ర‌మ్‌ని ఎన్టీఆర్ పక్క‌న పెట్ట‌డం ఏంటి అనుకుంటున్న‌రా ఏంలేదండీ… త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్‌లో ఎన్టీఆర్ ఓ సినిమా అంగీక‌రించాడు.రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతుల మీద ప్రారంభం చేశారు.అయితే ఇంత వ‌రుకు బాగానే ఉంది కానీ ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య మొద‌లయింది.వీరి మ‌ధ్య‌లో రాజ‌మౌళి వచ్చి చేరాడు.మొన్న ఈ మ‌ధ్య రాజ‌మౌళి ట్విట్ట‌ర్‌లో ఓ ఫోటొ పోస్ట్ చేశారు. ఆ ఫోటొలో రాజ‌మౌళి ఎన్టీఆర్‌తో పాటు మెగా హిరో రాంచ‌ర‌ణ్ కుడా ఉన్నాడు.

ఆ పోస్టు పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది.రాజ‌మౌళి ఎన్టీఆర్-రాంచ‌ర‌ణ్ కంబీనేష‌న్లో ఓ మ‌ల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న‌డ‌నే వార్త సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.వీరిద్ద‌రు గ‌తంలో రాజ‌మౌళితో క‌లిసి పని చేసి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్స్ సాధించారుఈ సినిమాలో ఒకరు హిరో మ‌రోక‌రు విల‌న్‌గా చేస్తార‌ని స‌మాచ‌రం.పూర్తి వివ‌రాలు రాజ‌మౌళి త్వ‌ర‌లో తెలియ‌జేస్తార‌ని టాక్.అందుకే ఎన్టీఆర్ త్రివిక్రమ్‌ను ప‌క్క‌న పెట్టారు అని సమాచ‌రం.ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ కళ్యాణ్ హిరోగా అజ్ఞ‌త‌వాసి అనే సినిమా చేస్తేన్నారు.రాజ‌మౌళి సినిమా త‌రువాత త్రివిక్ర‌మ్ సినిమా చేద్దం అనే ఆలోచ‌నలో ఉన్నాడు ఎన్టీఆర్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -