Friday, March 29, 2024
- Advertisement -

రాజస్థాన్​లో ఘోర ప్రమాదం..8 మంది కూలీలు దుర్మరణం ..!

- Advertisement -

రాజస్థాన్​లో జోధ్​పుర్​లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ గోడ కూలి 8 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు క్షతగాత్రులయ్యారని పోలీసులు తెలిపారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. మృతదేహాలను వెలికితీశారు. బస్నీ ఇండస్ట్రియల్​ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. కార్మికుల మరణ వార్త చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల లాక్ డౌన్ సడలించిన తర్వాత రోడ్డు ప్రమాదాల సంఖ్య మళ్లి పెరిగిపోతూ వచ్చాయి.

గుండె కోసం ఈ పది సూపర్ ఫుడ్స్

త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం పదిలం…!

చికెన్ చేసిన మాయ.. వింటే మీరు షాక్ తింటాారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -