వైసీపీ అధినేత జగన్ మీద నిత్యం అవాకులు చవాకులు పేలుతుంటారు ఆనం బ్రదర్స్లలో ఒకరైనా ఆనం వివేకానందరెడ్డి. నోటికి వచ్చినట్లు పిచ్చికుక్కలాగా మొరుగుతూ ఇప్పుడు తన పరువును తానె తీసుకుంటున్నారు. తమ అధినేత చంద్రబాబును మెప్పించ పదవులు కొట్టేద్దామనే అనం వివేకానందరెడ్డి చేసె ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. నిన్న ఆనం కొడుకు మయూర్ రెడ్డిని ఓమహిల చేతిలో తన్నులు తిన్న సంగతి బయటపెట్టిన వైసీపీ ఇప్పుడు ఆనం వివేకానందరెడ్డికి గుడిలో మహిలచేతిలో తన్నులు తిన్న సంఘటనను బయట పెట్టనున్నారు.ఇది నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
గతంలో తొలి ఏకాదశినాడు గుడికి వెల్లిన వివేకానందరెడ్డి మహిళలను తోసుకుంటూ వెల్లడంతో పాటు ఒక మహిలతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ మహిళ కొట్టిన వీడియేను విడుదల చేసేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. దీంతోపాటు గతంలో ఆనం వివేకా ఓ సభలో పక్కన కూర్చున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమహిళ అక్కడనుంచి లేచిపోయిన వీడయే సోషియల్ మీడిలో హల్చల్చేస్తోంది. దీంతో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
అయితే ఆనం వివేకా తీరుపై సొంత ఇంటినుంచే విమర్శలు వెల్లువెత్తున్నాయి.చంద్రబాబు మెప్పుకోసం అనవసరంగా నోరు పారేసుకోవడం వల్ల ఇప్పుడు కుటుంబం పరువు బజారున పడేయడం ఎందుకుని ఆయన్ను నిలదీశారనే వార్త హల్ చల్ చేస్తోంది.అయితే ఆనం వివేకా మాత్రం ఒక్క మెట్టుకూడా వెనక్కి తగ్గట్లేదనే సమాచారం. మున్ముందు ఆనం వారు చేసిన ఘనకార్యాలు ఇంకెన్ని బయటకు వస్తాయేనని నెల్లూరు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.
Related