Friday, March 29, 2024
- Advertisement -

నేను మందు తాగడం కాదు.. మందే నన్ను తాగేస్తోంది…

- Advertisement -
Bharat Raju Last Call his Bangalore fried Satyadev

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ త‌మ్ముడు భ‌ర‌త్ మ‌ర‌ణం అంద‌ర్నీ క‌లచి వేస్తోంది.vమ‌ద్యం సేవించి అధిక వేగ‌మే ప్ర‌ధాన కార‌న‌మ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.vఆయన మద్యం సేవించి కారు నడిపినట్లు వెల్లడైంది. ప్రమాదానికి ముందు నోవాటెల్ హోటల్‌లో గడిపిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి.

భరత్ రాజు కారు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని ఆయన స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. మద్యానికి, డ్రగ్స్ కు బానిసైన భరత్, వ్యక్తిగతంగా మాత్రం చాలా మంచివాడని అంటున్నారు. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన భరత్ మిత్రుడు సత్యదేవ్ వెల్ల‌డించారు.

{loadmodule mod_custom,GA1}

మద్యానికి, డ్రగ్స్ కు బానిసైన భరత్ కు ఆ దురలవాట్ల నుంచి బయటపడమని తాను తరచుగా చెబుతుండేవాడినని అన్నారు. ఈ క్రమంలో భరత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తనకు ఫోన్ చేశాడని, ఈ దురలవాట్ల నుంచి తాను బయటపడాలని అనుకుంటున్నట్టు చెప్పాడని అన్నారు. తనను బెంగళూరుకు తీసుకువెళ్లి అక్కడ ఉండే మంచి రీహ్యాబిటేషన్ సెంటర్ లో చేర్పించి చికిత్స చేయించాలని కోరాడని చెప్పారు. ‘నేను మందు తాగడం కాదు.. మందే నన్ను తాగేస్తోంది’ అని భరత్ తనతో మాట్లాడిన ఆఖరి మాట అంటూ స్నేహితుడుసత్యదేవ్ వాపోయారు.
భ‌ర‌త్ జీవితం మొద‌టినుంచి వివాదాస్ప‌దంగానే కొన‌సాగింది.అనేక సార్ల డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డ‌టం…పోలీసుల మీద దైర్జ‌న్యంలాంటి కేసులు న‌మేద‌య్యాయి. చివ‌ర‌కు ఆదుర‌ల‌వాట్లే అనంత‌లోకాల‌కు తీసుకెల్లింది.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}GRJ9W49lDlY{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -