Saturday, April 27, 2024
- Advertisement -

దాని కోసమే జగన్ పార్టీలో చేరా!

- Advertisement -

నేను స్వలాభం కోసం అంటే ఎన్నికల కోసమో లేక అధికార దాహం కోసమో వైసిపిలో చేరలేదని, టిడిపి ప్రభుత్వం పై పోరాడటానికి, ఉత్తారాంద్ర ప్రజల ప్రయోజనాల కోసమే పార్టీలో చేరానని బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు.

తన చేరికను ప్రజలు అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారని ఆశాభావ వ్యక్తం చేశారు.
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై ప్రజలు చాల అసంతృప్తితో ఉన్నారని, టిడిపి ప్రభుత్వంపై ప్రజల తరపున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడతానని చెప్పారు. అభివృద్దిని కేంద్రీకరించేందుకే చంద్రబాబు ప్రభుత్వం పయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -