Wednesday, May 22, 2024
- Advertisement -

నిర్మలా సీతారామన్‌ దంపతులకుకు ఘన స్వాగతం

- Advertisement -

 కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్రప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ దంపతులు పశ్చిమగోదావరి జిల్లాకు విచ్చేశారు.

కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ జిల్లాకు తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, ఆరిమిల్లి రాధాకృష్ణ, నిమ్మల రామానాయుడు పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు. స్వాగతం పలికినవారిలో కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ రఘురామరెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -