ప్రజానాయకుడంటే ఎన్టీరామారావు,వైఎస్ రాజశేఖర్రెడ్డి గుర్తుకొస్తారు.ఇద్దరూ తెలుగు ప్రజల గుండెల్లో తరతరాలుగా చెరగని ముద్రవేసుకున్నప్రజా బంధు సేవకులు. ముందు ప్రజలు తర్వాతే ఏదైనాని నమ్మెనాయకులు.ఈనాయకులు ఎక్కడికి వెల్లినా ప్రజలనుంచి అందుకొనే నీరాజనాలు ఎంత చెప్పిన తక్కువే. వైఎస్ లక్షణాలను పునికి పుచ్చకున్న జగన్కూడా ప్రజలలో చెరగతి స్తానాన్ని సంపాదించాడు.తండ్రికి తగ్గ నతయుడు అనిపించుకున్నాడు.ప్రజలకు ఏసమస్యవచ్చినా నేను ఉన్నానని మందుకువచ్చి అక్కున చేర్చుకుంటున్న నాయకుడు జగన్.
ఇప్పుడు ఏపీ ప్రజలు గుండె చప్పుడు జగన్. అన్న అధికారంలోకి వస్తాడు… రామరాజ్యం తసుకొస్తాడని వేయి కల్లతో ఎదురూచూస్తున్నారు ప్రజలు. రామరాజ్యం చూడకపోయినా అలాంటి రాజ్యాన్నే చూడాలని ప్రజలు ఆశిస్తున్నారు.ఎల్లోమీడియా,ప్రతిపక్షపార్టీలు జగన్ లక్షకోట్ల అవినీతి పరుడని విమర్శించినా …. పెద్దలంటే గైరవరం లేదనీ.. రాజరికపు పోకడలతో వ్యవహరిస్తాడని ఎవరైనా జగన్ ముందు చేతులు కట్టుకొని నిలబడాల ఎల్లోమీడియా దుస్ప్రచారం చూశాం. కానీ దగ్గరనుండి చూసిన వ్యక్తులుమాత్రం ఆయనలో ఒస్నేహితుడుగా చూస్తాడని..సొంత కుటుంబ సభ్యుడిలాగానే చూస్తాడని చెప్తుంటారు.
ఎంత తిన్నా తరగని ఆస్తి తాత తరాలనుండి ఉన్నా ప్రతీ ఒక్కరినీ ధనికి,పేద తేడాలేకుండా అప్యాయంగా పలకరించే లక్షనాలు వైఎస్లాగా పునికిపుచ్చుకున్న నాయకుడు.ఎంత ఎదిగినా ..ఒదిగి ఉండాలనే మనస్తత్వం కలవాడు.ప్రతీ ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించే వ్యక్తిత్వం.విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉన్నా నిత్యం పేద ప్రజలమధ్యన ఉంటూ వారి బాగోగులకోసం పాటుపడే నాయకుడు.తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను ఆదోకోవాలని పెద్దకొడుకులాగా అక్కున చేర్చుకున్న పెద్దమనసు.ఢిల్లీ నాయకత్వం ఎన్ని కుట్రలు ,కుతంత్రాలు చేసినా తండ్రి మనణాన్ని తట్టుకోలేక మరనించిన కుటుంబాలను పరామర్శించేదానికి ఓదార్పుయాత్ర చేసి కుటుంబాలకు అండగా నిలబడ్డాడు.తండ్రి ముఖ్యమంత్రి అయినా సాదాసీదాగా నిరాడంబరంగా ఉండే వ్యక్తిత్వం కలవాడు.ఎవరిలో ఉన్నాయి ఇలాంటి లక్షణాలు.అందుకే జగన్ తెలుగు ప్రజల నాయకుడయ్యాడు.
జగన్ వ్యక్తిత్వాన్ని గురించి తన అభిమానాన్ని చాటుకున్న లేఖను చూస్తే అర్థమవుతుంది..
జగన్లాంటి ప్రజల అభిమాన నాయకుడు వస్తున్నాడంటే మగాళ్లు కూడా లేచి నలబడవలసిందిపోయి ఆడవాల్లు కూర్చొని ఉంటే ఇద్దరు చిన్నపిల్ల కాల్లదగ్గర కూర్చున్న మహారజునుచూసి సంస్కారం అందామా? అభిమానం అందామా అదిఏదైనా కావచ్చు.నేను అన్నతో మాట్లాడిన సంధర్భాన్ని బట్టిచూస్తే తనను అభిమానించే ప్రతీ ఒక్కరినీ తన సొంత కుంటుంబంలాగా చూసుకొనే గొప్ప మనసు జగన్ అన్నలో కనిపించింది.ఓట్లకోసం ఎంతటివారైనామన ఇంటిగడపతొక్కవచ్చు కానీ ఆ అడుటు మనం అపద సమయంలో ఉండేటప్పుడు వేసేవాడు గొప్పవాడు. ఎప్పుడూ సీఎం పీఠంకోసం ఆశపడలేదు. నాన్న నాకో పెద్దకుటుంబాన్ని ఇచ్చాడన్నాడు. పదవిమీద నాకు ఇష్టం ఉంది ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నాన్నపోటో పక్కనే ప్రతికుటుంంలో నాపోటో కూడా ఉండాలనే ఆశ నాది ఎంతగొప్పది. అందుకే జగన్ జనంమెచ్చిన నాయుడు అయ్యాడు.
దీన్ని చూస్తే టాగూర్ సినిమాలో ఒసీన్ ప్రతీ ఒక్కరికీ గుర్తుకొస్తుంది.ప్రజలకు మంచి చేస్తున్న నాయకుడికోసం ఆయన అనుచరును పోలీసులు టార్చర్ పెడుతున్నప్పుడు అధికారితో ప్రకాశ్రాజ్ అంటారు మీరే కదూ సార్ తెలుగుప్రజలు సెంటీమెంట్ పూల్స్ అని …..అది నిజమే తమకు మంచి చేసిన నాయకుడిని మాతెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారి …అలాగే ఎప్పుడూ ప్రజల కోసం తపిపంచే జగన్ని కూడా తెలుగగు ప్రజలు అంతే గుండెల్లో పెట్టుకుంటారనడంలో సందేహంలేదు.
Related