Sunday, May 5, 2024
- Advertisement -

మొన్న ఎన్ టి ఆర్.. నేడు తారకరత్న

- Advertisement -

నందమూరి కుటుంబ వారసులకు ఫైన్ల పాపం చుట్టుకుంటోంది. ఆ వంశం వారసులు నడుపుతున్న కార్లను పోలీసులు పట్టుకుని ఫైన్ల మీద ఫైన్లు కట్టిస్తున్నారు.

మొన్న జూనియర్ ఎన్ టి ఆర్ చేత 750 రూపాయల ఫైన్ కట్టించిన బంజారాహిల్స్ పోలీసులు ఇప్పుడు ఆ వంశానికి చెందిన మరో హీరో తారకరత్న చేత ఫైన్ కట్టించారు. సోమవారం నాడు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 45 లో వెళ్తన్న తారకరత్నకారును పోలీసులు నిలిపివేశారు.

కారుకున్న బ్లాక్ స్టిక్కర్ ను తొలగించడమే కాకుండా తారకరత్నకు ఫైన్ కూడా వేశారు. హీరోలు.. నందమూరి వంశస్ధులు అని కూడా చేడకుండా పోలీసులు చేసిన ఈ పనిని పలువురు అభినందించారు.  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -