Saturday, April 20, 2024
- Advertisement -

క్రైస్తవ మతబోధకుడు ఇంట్లో ఐటీ సోదాలు..!

- Advertisement -

పన్ను ఎగవేత కేసులో తమిళనాడుకు చెందిన క్రైస్తవ మతబోధకుడు పాల్ దినకరన్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. దినకరన్​కు చెందిన కార్యాలయాలతో పాటు 28 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో దాదాపు 200 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు.

చెన్నై అడయార్‌లోని ప్రధాన కార్యాలయం, కారుణ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌, జీసస్ కాల్స్ మినిస్ట్రీ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -