Thursday, March 28, 2024
- Advertisement -

కువైట్​లో భారీ మొత్తం లాటరీలో గెలుచుకున్న భారతీయుడు..!

- Advertisement -

కువైట్​లో నివసిస్తున్న నోబిన్​ మాత్యూ అనే ప్రవాస భారతీయుడు రూ. 29 కోట్ల లాటరీలో గెలుపొందారు. యూఏఈలో నిర్వహించిన ఓ లక్కీ డ్రా ద్వారా ఈ నజరానా దక్కించుకున్నారు. అక్కడి మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది.

లాటరీ గెలిచినట్లు నిర్వాహకులు చెప్పగానే ఆశ్చర్యానికి గురయ్యానని విజేత మాత్యూ తెలిపారు. వాహనాల విడి భాగాలు ఉత్పత్తి చేసే సంస్థలో సూపర్​వైజర్​గా పనిచేస్తున్నారు. నెలకు రూ.లక్షా 40వేలు సంపాదిస్తానని, ఈ డ్రాలో గెలవడం కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు.

భారత్ లో టీకా ఇవ్వాలా వద్దా.. ఈరోజే తెలిసేది..!

పైప్​లైన్​ను జాతికి అంకితమివ్వనున్న మోదీ..!

ఆ చట్టానికి 224 మంది ప్రముఖులు మద్దతు..!

భారతీయ శాస్త్రవేత్త ప్రియా సురేష్​ల పై సీబీఐ కేసు నమోదు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -