Thursday, March 28, 2024
- Advertisement -

వైఎస్‌ షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరా కామెంట్స్..!

- Advertisement -

డాక్టర్​ బి.ఆర్​. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వైఎస్‌ షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరా శోభన్‌ పేర్కొన్నారు. అంబేడ్కర్​ 130వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాజ్యాంగం ప్రకారం తెలంగాణ తెచ్చుకున్నా.. రాష్ట్రప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందని ఇందిరా శోభన్​ మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​కు నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు సమయం లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఏపి కి భారీ రెడ్ అలెర్ట్.. భారీగా కేసులు నమోదు..!

హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్ష.. అనుమతించిన పోలీసులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -