Friday, April 26, 2024
- Advertisement -

కేంద్రం కీలక నిర్ణయం.. ఇక పరాక్రమ్‌ దివస్ గా నేతాజీ జయంతి..!

- Advertisement -

ఆజాద్‌ హిందు ఫౌజ్‌ దళపతి, స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి అయిన జనవరి 23ను ‘పరాక్రమ్ దివస్’‌గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేతాజీ స్ఫూర్తి, ఆయన నిస్వార్థ సేవకు గౌరవసూచకంగా ‘పరాక్రమ్‌ దివస్’‌ జరపాలని నిర్ణయించినట్లు తెలిపింది.

అయితే కొన్ని రోజుల క్రితమే పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -