2019 ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయాలు ఎవరూ ఊహించనంతగా మారిపోనున్నాయి.ఇప్పటికే ఇరు పార్టీలలోను వలసలు కొనసాగుతున్నాయి.ఎన్నికల సమయానికి మరిన్ని వలసలు ఊపందుకోనున్నాయి.సిని గ్లామర్ కూడా ప్రధాన ఆకర్శనగా మారనున్నాయనడంలో సందేహంలేదు.
గత కొంతకాలంగా కాంగ్రెస్ రాజ్యసభ్యుడు చిరంజీవి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ గల్లంతయ్యింది.అంతేకాకుండా దేశవ్యాప్తంగా పార్టీ కుంభకోనాల్లో కూరుకుపోయినంది.దీంతో పార్టీపరిస్థితి ఆశాజనకంగా లేకోవడంతో చిరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల చిరు సన్నిహితులు వైసీపీ నాయకులను కలవడం చర్చనీయాంశంగా మారింది.
{loadmodule mod_custom,GA1}
ఎన్నికల నాటికి చేతిలో ఉన్న సినిమాలకు పూర్తి చేసుకొని వైసీపీలో చేరాలని…..తమ్ముడు జనసేన పార్టీకి ప్రజలల్లో అంత ఆదరన లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుకోసం వైసీపీలో చేరాలని ఆశిస్తున్నట్లు వివిరించారు.చిరంజీవిరాకకోసం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని …లేకపోతే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్తికి ఓటు కేయాలని వైసీపీనేత చిరు సన్నిహితులనుకోరారట.చేతిలో ఉన్న సినిమాలను పూర్తయిన తర్వాత ప్రత్యక్షరాజకీయాల్లోకి వస్తారనే సమాచారం.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- ప్రతిపక్ష వైసీపీని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందా….?
- పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఔట్….
- గతంలో చేసిన తప్పిదాలు చేస్తే మరోసారి అధికారం దూరమయ్యే అవకాశం..
- టీడీపీకి షాక్..వైసీపీలోకి.. విజయవాడ ఎంపీ
{youtube}tLBEekSsPFo{/youtube}