- Advertisement -
22వ తేదీ (విజయదశమి)
ఉదయం 11.20 (గంటలు) – ప్రధానమంత్రి మోడీ గన్నవరం ఎయిర్ పోర్టుకు రాక
12.20 – ఉద్ధండరాయుని పాలెంకు మోడీ చేరుకుంటారు
12.35 – రాజధానికి శంకుస్థాపన
12.45- మా తెలుగు తల్లి గీతాలాపన
1.10- రాజధాని ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతులకు సన్మానం. రైతుల సన్మానం తర్వాత మోడీచే ఈ – బ్రిక్ పోర్టల్ ఆవిష్కరణ
1.17- చంద్రబాబు ప్రసంగం
1.40- మోడీ ప్రసంగం
2.40- మోడీ చంద్రబాబు కలిసి విందులో పాల్గొంటారు.
అనంతరం తిరుపతికి బయలు దేరతారు. అక్కడ వేద పాఠశాలను మోడీ ప్రారంభించి అనంతరం తిరుగు ప్రయాణమవుతారు.