Friday, May 17, 2024
- Advertisement -

మోడీ అమరావతి షెడ్యూల్ :

- Advertisement -

22వ తేదీ (విజయదశమి) 

ఉదయం 11.20 (గంటలు) – ప్రధానమంత్రి మోడీ గన్నవరం ఎయిర్ పోర్టుకు రాక

12.20 – ఉద్ధండరాయుని పాలెంకు మోడీ చేరుకుంటారు

12.35 – రాజధానికి శంకుస్థాపన

12.45- మా తెలుగు తల్లి గీతాలాపన

1.10- రాజధాని ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతులకు సన్మానం. రైతుల సన్మానం తర్వాత మోడీచే ఈ – బ్రిక్ పోర్టల్ ఆవిష్కరణ

1.17- చంద్రబాబు ప్రసంగం

1.40- మోడీ ప్రసంగం

2.40- మోడీ చంద్రబాబు కలిసి విందులో పాల్గొంటారు.

అనంతరం తిరుపతికి బయలు దేరతారు. అక్కడ వేద పాఠశాలను మోడీ ప్రారంభించి అనంతరం తిరుగు ప్రయాణమవుతారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -