- Advertisement -
డాక్టర్ ప్రియాంకరెడ్డిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన నిందితుల వివరాలను పోలీసులు బయటకు విడుదల చేశారు. కేసులో మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ప్రియంకా కేసులో నిందితులైన.. నలుగురి ఫోటోలు బయటకొచ్చాయి. ఈ నిందితులు మొత్తం మహబాబు నగర్, రంగా రెడ్డి జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. వారిలో మహ్మద్ పాషా అనే వ్యక్తి నారయణ పేట మండలం మహబాబు నగర్ వాసి ఒకడు కాగా.. మరో ముగ్గురు జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్న కేశవులుగా గుర్తింపు.
ప్రియాంకరెడ్డిని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మరోపక్క నిందితుడు మహ్మద్ పాషా తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ కుమారుడు ప్రియాంకను రేప్ చేసినట్లు నిరూపితం అయితే వెంటనే ఉరి తీయాలంటూ తెలిపింది.