- Advertisement -

రేవంత్ పై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏసీబీ కార్యాలయానికి తరలింపు

- Advertisement -

టిటిడిపి నేత రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.  

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ కు రూ.50లక్షలు అందచేశారనే ఆరోపణతో ఆయనపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సోమవారం రేవంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు.  ఏసీబీ కార్యాలయానికి తరలించారు . గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రేవంత్ ను ఏసీబీ కార్యాలయానికి తరలించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -