- Advertisement -
అసెంబ్లీ రౌడి మోహన్బాబు ఇంట్లో చోరి జరిగింది. బంగారు ఆభరణాలు, డబ్బు చోరీకి గురైనట్టు తెలుస్తోంది.లక్షల రూపాయల నగదుతో పాటు నగలు చోరికి గురయ్యాయనీ, తమకు పనిమనిషి మీదే అనుమానం ఉందని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్బాబు మేనేజర్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుని నగదు, ఆభరణాలను రికవరీ చేస్తామన్నారు. గతంలో కూడా చిరు ఇంట్లో చాలాకాలం నమ్మకంగా పనిచేసిన ఓ వ్యక్తి రూ.2 లక్షలు దొంగతనం చేశాడు. రీసెంట్గా రీసెంట్గా భాను ప్రియ ఇంట్లో చోరి జరిగింది. ఇవి చేసింది నమ్మకంగా పని చేస్తున్న పని మనుషులే కావడం విశేషం.