- Advertisement -

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..

- Advertisement -

ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో చరిత్ర సృష్టించాడు టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాకింగ్స్​లో రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానం సొంతం చేసుకున్నారు రోహిత్.

ప్రస్తుతం 781 రేటింగ్ పాయింట్స్​తో అగ్రస్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలో వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న అతి పెద్ద వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు రోహిత్.

అంతేగాదు రోహిత్ కెరీర్​లో వన్డేల్లో అగ్రస్థానం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -