- Advertisement -
ఎన్నడూ ఎరగని, ఎవ్వరూ ఊహించని మక్కా మారణహోమానికి కారకులు ఎవరు అనే దాని మీద ప్రపంచ మీడియా కొత్త కొత్త భాష్యాలు చెబుతోంది, ఇందులో విస్మయ పరిచే నిజాలు బయటకి వస్తున్నాయి.
సౌదీ రాజ కుమారిడి కాన్వాయ్ కారణంగా నే ఈ భారీ విషాదం చోటు చేసుకుంది అంటున్నారు. వీ ఐ పీ సంస్కృతి మనకే ఎక్కువ అనుకుంటే మనకంటే సౌదీ లో చాలా చాలా ఎక్కువ గా ఉంటుంది. మీడియా లో ఒక వర్గం ప్రిన్స్ సల్మాన్ వైఖరే ఇంత మందిని చంపేసింది అంటోంది. యాత్రికుల సంఖ్యా ని పట్టించుకోకుండా ఆయన మీనా చేరుకున్నారు అని ఆయన వస్తున్నారు అన్న వార్త తెలిసాక యాత్రికుల నడక దారి మార్చారట అది విషాదానికి మూలకారణం గా చెబుతున్నారు. ఇరాన్ సర్కారు ఏఎ తొక్కిసలాట వలన చాలా సీరియస్ గా ఉంది, సౌదీ చేతకానితనం వల్లే ఇంత మంది మరణించారని తిట్టిపోసింది.