Monday, April 29, 2024
- Advertisement -

స్వామిని దర్శించుకున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు

- Advertisement -

సింహాచలం భక్తులతో నిండిపోయింది. సింహాద్రి అప్పన్న చందనోత్సవాన్ని చూసేందుకు వేలాది మందితో  సింహగిరి నిండిపోయింది. సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామికి  ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లుగా ఈ ఏడాది కూడా చందనోత్సవాన్ని నిర్వహించారు.

సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ పండుగగా చూసేందుకు భక్తుల పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఏటా వైశాఖ చైత్ర శుద్ధ తదియ నాడు ఈ చందనోత్సవం నిర్వహిస్తారు. నరసింహ స్వామికి చందన సేవతో పాటు నిజరూప దర్శనం కూడా కలుగజేస్తారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవాలయ అనేవంశిక ధర్మకర్త , కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు స్వామి వారి నిజరూప దర్శనం ముందుగా చేసుకున్నారు. ఆయన తర్వాత భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈ చందనోత్సవాన్ని చూసేందుకు ఎపి మంత్రులు మాణిక్యాల రావు, గంటా శ్రీనివాస రావు విచ్చేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -