Tuesday, May 14, 2024
- Advertisement -

బాబుగారు జనాల్ని ఖాళీగా ఉండనివ్వరు!

- Advertisement -

తెలుగు దేశం తొలినాళ్ళ లో ఎన్టీఆర్ చేతిలో ఉన్నప్పటి నుంచీ ఒక స్ట్రాటజీ నడుస్తూ వచ్చింది .. పార్టీ కార్యకర్తలనీ – జనాలనీ బిజీ గా ఉంచడం.

నేతలు మనకి ఏం చేస్తున్నారు? ఎలా చూసుకుంటున్నారు? ఇచ్చిన వాగ్దానాలు నిజం అవుతున్నాయా లేదా అనే విషయం లో వారు వివిధ స్ట్రాటజీ లు వేస్తూ ఉంటారు. 

చంద్రబాబు పార్టీ లోకి వచ్చిన తరవాత ఇది ఇంకా ఎక్కువగా అప్పటి నుంచీ అమలు అవుతూ వచ్చింది. నిన్నటి దాకా చంధ్రన్న విజయాలు అన్నారు. ఊరూరా కేవలం ప్రచారానికి, ఎఫ్ ఎమ్ లకు, టీవీలకు, హోర్డింగ్ లకు కోట్లు ఖర్చుచేసారు. 

ఇవాళ పత్రికల్లో ఏకంగా రెండు రెండు పేజీల ప్రకటనలు పడేసారు. సో ఇవాళ తో హడావిడి పూర్తి అవుతుంది. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్వచ్చ భారత్ ని తలకి ఎత్తుకున్నారు అక్టోబర్ 2 నుంచీ 12 వరకూ రాష్ట్రం మొత్తం స్వయంగా స్వచ్చ్గ భరత్ అంటూ హడావిడి చేస్తారు. జనాలు కూడా పాల్గొనాలి. మంచి కార్యక్రమమే కాదని ఎవ్వరూ అనట్లేదు.

ప్రజలకి అసలే వ్యాధులు ప్రబలె కాలం ఇది కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్త గా ఉంటూ ఉండడం వాళ్ళ నష్టం లేదు, అవగాహన కార్యక్రమాలు ఎప్పటికైనా మంచిదే. కానీ ఇదీ ఎంత కేనిక్కచ్చిగా సాగుతోంది అనేది చూడాలి మొన్నటి వరకూ గుర్తుకు రానిది ఇప్పుడు గుర్తోచ్చేసింది. కానీ ఇలా ఏదో ఒక కార్యక్రమం తీసుకుని, ప్రజలను, అధికారులను, కార్యకర్తలను ఉరుకులు పరుగులు పెట్టించడం హడావిడి చెయ్యడం తప్ప నిజంగా పనులు జరుగుతున్నాయా అనేది ఆ భగవంతుడికో లేక బాబు గారికో మాత్రమె తెలియాలి .

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -