Sunday, May 5, 2024
- Advertisement -

అమెరికాలో ప్రకటించిన కెటిఆర్

- Advertisement -

అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో తెలంగాణకు తలమానికం అయిన టి హబ్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తామని అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేసిన ఓ సదస్సులో మంత్రి మాట్లాడారు.

ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన కంపెనీలు తెలంగాణలో ఉన్న స్టార్ట్ అప్ కంపెనీలకు సహకరించాలని కోరారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఐటి విధానాన్ని, పారిశ్రామిక ప్రగతిని సదస్సులో మంత్రి వివరించారు. ఈ సదస్సులు అనేక ఐటి కంపెనీలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఇన్వెస్టర్లు కూడా పాల్గొనడం విశేషం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -