Monday, April 29, 2024
- Advertisement -

గొర్రెల్ని చంపినట్టు చంపేశారు ..

- Advertisement -

ప్రపంచానికే తలనొప్పిగా మారిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ పైశాచికపు చేష్టలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. వీళ్లు అమెరికా గూఢ చారులంటూ మనుషులను కొక్కేలకు వేలాది దీసి గుర్రెలను కోసినట్టు మనుషులను చంపారు.

ఈ అమానుషమైన ఘటనకు ఐసిస్ తెగించింది ఎప్పుడో తెలుసా ? ముస్లింలు పవిత్రంగా భావించే బక్రీద్ పర్వదినం రోజున. ఈశాన్య సిరియా లోని డీర్ ఎజ్జోర్ లో ఓ వధశాల లో అమెరికా గూడాచారులని భవిస్తూ కొంతమంది వ్యక్తులపై ఈ దారుణానికి ఒడికట్టింది. దీనికి సంబందించిన వీడియోని కూడా ఐసిస్ విడుదల చేసింది. ఈ వీడియో లో తెల్లని దుస్తులు ధరించిన ఓ వ్యక్తి ఇద్దరు వ్యక్తులను మోసుకెళ్లే దృశ్యాలు ఉన్నాయి. మనుషులను కొక్కేలకు తల్లక్రిందులుగా వేలాడ దీసి విధించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఐసిస్ జరిపిన ఉగ్రదాడులను కూడా ఈ వీడియోలో పొందుపరిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -