Thursday, May 2, 2024
- Advertisement -

ప్రియుడితో కలిసి.. భర్తను చంపిన భార్య..

- Advertisement -

గోరఖ్ పూర్ లోని కెంట్ ప్రాంతంలో.. లవర్ తో కలిసి సొంత భర్తను భార్య హత్య చేసింది. జూలై 20న పోలీసులు ఏప్రెల్ లో జరిగిన ఓ హత్య విషయంలో ఛార్జిషీట్ నమోదు చేశారు. సుష్మా అనే మహిళ తన భర్తను.. ఈ ఏడాది ఏప్రిల్ 22న హత్య చేయించింది. ఎందుకంటే తన ప్రియుడితో కలిసి ఉండటం కోసం ఈ పని చేసింది. అయితే ఏప్రిల్ 22 న కొందరు వ్యక్తులు.. శవాన్ని ఓ స్థలం వద్ద పడేసి వెళ్లిపోయారు.

ఆ వ్యక్తులను చూసిన పోలీసులు.. వెంటనే వారి వెంబడించారు. అయిదు కిలోమీటర్ల వెండించగా.. ఒకతన్ని పట్టుకున్నారు. ఇంకొందరు.. పోలీసుల నుంచి తప్పించుకున్నారు. మరణిమ్చిన వ్యక్తి.. 35 ఏళ్ల వివేక్ ప్రతాప్ సింహ్ గా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మిగిలిన వారిని పట్టుకొని.. మిగిత ఇన్ఫర్మేషన్ లాగా.. మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివేక్ ను అతని వైఫ్.. ప్రియుడితో కలిసి హత్య చేయించింది. సొంత కొడుకుని కూడా చంపాలని చూశారు. కానీ బాబు నా భర్తకు పుట్టలేదు.. నీకే పుట్టాడు అని చెప్పడంతో.. బాబుని చంపకుండా వదిలిపెట్టారు. వివేక్ తన భార్యతో సుష్మాతో ఓ ఇంటిలో మొదటి అంతస్థులో ఉండేవాడు. వివేక్ హత్య జరిగిన టైంలో.. వివేక్ తండ్రి గాఢ నిద్రలో ఉన్నాడు. ఇక వివేక్ స్థానిక వార్తాపత్రికలో మార్కెటింగ్ సంబంధించిన పని చేస్తున్నాడు.

ఇక ఉదయం 4 లోపు నిద్ర లేచి వెళ్లిపోయి.. రాత్రి 10 గంటలకు వచ్చేవాడు. తన భర్తను ఎలా అయిన అడ్డు తొలిగించుకోవాలని.. ఆమె లవర్ అయిన కామేశ్వర్ కు చెప్పింది. ఏప్రిల్ 22 ఉదయానే సుష్మా ఇంటిలోకి తన బాయ్ ఫ్రెండ్ ని వాళ్ళ అనుచరులను పిలిపించింది. లోపలికి వచ్చిన వాళ్లు కాళ్లు.. చేతులు కట్టేసి.. ఇటుకలతో కొట్టి చంపేశారు. ఇది జరిగేటప్పుడు బార్య.. ఆరెళ్ళ కొడుకు అక్కడే ఉన్నారు. ఇక శవాన్ని బయటకు తీసుకెళ్తున్న గ్యాంగ్.. పోలీసుల కంట పడటంతో అసలు విషయం బయటకు వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -