Friday, May 3, 2024
- Advertisement -

సాయంత్రం గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న వైఎస్ జ‌గ‌న్..

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోపాటు నేత‌లు సాయంత్రం గ‌వ‌ర్న‌ర్ న‌ర‌శింహ‌న్‌ను క‌ల‌వ‌నున్నారు. డేటా కుంభ‌కోణం, ఓట్ల తొల‌గింపు అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -