Thursday, May 2, 2024
- Advertisement -

సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డీకే ఆరుణ..!

- Advertisement -

వైయస్ రాజశేఖర్రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ తాజాగా ఏపీ సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ ను అన్నా అని పిలిచే డీకే అరుణ ఆయన కుమారుడు జగన్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడల్లా జగన్ కలిసేవారని.. వారి కుటుంబంతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని రాజకీయాలకు రాక ముందు నుంచి కూడా వైయస్సార్ ఫ్యామిలీ తో తనకు సంబంధాలున్నాయని డీకే అరుణ తెలిపారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నా ఉన్నంత వరకు కూడా ఆయన ఇంటికి వెళ్తుండేవాళ్ళమని ఆమె తెలిపారు. వైయస్సార్ చనిపోవడం జగన్ విడిపోయి వేరే పార్టీ పెట్టడం సొంతంగా పోవడం తర్వాత తమ మధ్య గ్యాప్ వచ్చిందని డీకే అరుణ తెలిపారు. జగన్ కాంగ్రెస్లో ఉన్నంత వరకు కలిసి మెలిసి ఉన్నామని తెలిపారు. వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం కాంగ్రెస్ కు పెద్ద నష్టం చేస్తుందని.. జగన్ పోకుండా కాంగ్రెస్ పార్టీ చూసుకోవాల్సిందని డీకే అరుణ సంచలన కామెంట్స్ చేశారు. జగన్ కూడా వైఎస్సార్ లానే కాంగ్రెస్ ని పట్టుకుని ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేదో అని చెప్పుకొచ్చారు.

ఏపీలో జగన్ ఇప్పుడు చాలా బాగా పనిచేస్తున్నారని యాక్టివ్ గా ఫస్ట్ టైం సీఎంగా సత్తా చాటుతున్నారని ఎంతో పోరాటం చేసి తన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అని దేశంలోనే యువ సీఎం అని జగన్ ను కొనియాడారు డీకే అరుణ. వైయస్ జగన్ లో వైయస్సార్ పోలికలు పరిపాలనా దక్షత ఉన్నాయని వారి ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి బాగా సక్సెస్ ఫుల్ గా పని చేస్తున్నారని డీకే అరుణ ప్రశంసించారు.

ప్రధానీ మోడీ ఆఫర్ ను జగన్ తిరస్కరించడానికి కారణం ఏంటి ?

వాక్సిన్ వచ్చేవరకు ఇలానే ఉంటుంది : జగన్

మిథున్ రెడ్డి అభినందిస్తే.. జగన్ కోపడ్డారు : రఘురామకృష్ణరాజు

యాత్ర మూవీలో డైలాగ్ ను జగన్ చేసి చూపించారు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -