Monday, April 29, 2024
- Advertisement -

జో బైడెన్ పక్కన భారతీయ కూటమి..!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. తన ఏజెన్సీ సమీక్షా బృందాల్లో (ఏఆర్​టీ) 20 మందికిపైగా భారతసంతతి వ్యక్తులను నియమించారు. ఇందులో ముగ్గురు టీం లీడర్లు కూడా ఉన్నారు. ఈ బృందాలు అధికార బదిలీ ప్రక్రియలో కీలక కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

ఇంతవరకు నియమించిన ఏఆర్​టీల్లో ఈ బృందాలే వైవిధ్యమైనవని బైడెన్ ట్రాన్సిషన్ టీం వెల్లడించింది. వందల మంది ఏఆర్​టీ సభ్యుల్లో సగం మంది మహిళలే. మిగిలిన మొత్తంలో సుమారు 40 శాతం మంది దివ్యాంగులు, నల్లజాతీయులు, ఎల్​జీబీటీక్యూ వంటి ప్రభుత్వంలో తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాలకు చెందినవారు ఉన్నారు.

బైడెన్ ఏఆర్​టీ బృందాల్లో ముగ్గురు భారతీయ అమెరికన్లు టీం లీడర్లుగా ఉన్నారు. అరుణ్​ ముజుందార్​ (విద్యుత్ శాఖ), రాహుల్ గుప్తా (జాతీయ ఔషధ నియంత్రణ), కిరణ్ అహూజా (అధికారుల నిర్వహణ కార్యాలయం) ఈ జాబితాలో ఉన్నారు.

అక్కడ టీడీపీ బరిలోకి దిగుతుందా..?

ఏలూరి కూడా జంపింగ్ లిస్టు లో ఉన్నాడే..?

పవన్ కళ్యాణ్ మ్యానరిజం ని పొలిటికల్ ఫాన్స్ మిస్ అవుతున్నారట

సిల్క్ స్మిత గురించి ఎవరికి తెలియని నిజాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -