Thursday, May 2, 2024
- Advertisement -

జ‌నాలను పిచ్చోళ్ల‌ల‌ను చేస్తున్న టీఆర్ఎస్‌,బిజేపి

- Advertisement -

కేసీఆర్ అటు బిజేపి, ఇటు కాంగ్రెస్‌కి వ్య‌తిరేకంగా థ‌ర్డ్ ఫ్రంట్ పెడ‌తానంటు పావులు కదుపుతున్నాడు. మొన్న‌కు మొన్న ప్ర‌ధాని మంత్రిని మోదీగాడు అన్నాడు. దీనిపై పెద్ద చ‌ర్చే న‌డిచింది. ఈ విష‌యంపై అటు బిజేపి,అటు టీఆర్ఎస్ కూడా స్పందించాయి..కేటీఆర్ కూడా త‌న తండ్రి ఏదో నోరు జారారు అని సంజాయిషి ఇచ్చాడు.దీనిపై కేసీఆర్ కూమార్తే క‌విత కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించి, థర్డ్ ఫ్రంట్ దిశగా చ‌ర్చ‌లు చేస్తుంటే… ఇక్క‌డ మాత్రం మ‌రో విచిత్ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా సర్‌ప్రైజ్ విషెస్ చెప్పారు. తెలుగులో శుభాకాంక్షలు చెబుతూ కవితకు ఆయన లేఖ రాశారు. ‘మీ జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి.అంటు విషెస్ చెప్పారు చేప్పారు మోదీ. ఇదీ అంత చూస్తుంటే మీరు మీరు ఒక‌టే ప్ర‌జ‌ల‌ను పిచ్చోళ్ల‌ను చేస్తున్న‌ట్లు ఉంది వీరి వ్య‌వ‌హారం చూస్తుంటే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -