Saturday, May 11, 2024
- Advertisement -

టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. ఇప్పుడ్ వైసీపీలోకి చేరారు

- Advertisement -

నంద్యాల ఉపఎన్నికలు ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనం అయ్యాయి. టీడీపీ, వైసీపీ.. ఈ రెండు పార్టీలు.. విజయం కోసం పోరడుతున్నాయి. అందుకు తగ్గ ప్లాన్ వేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికలు జరిగికంటే ముందే.. టీడీపీకి మరో స్ట్రాంగ్ దెబ్బ తగిలింది. అయితే ఇలాంటి సమయంలో ఏ పార్టి నుంచి వచ్చిన వెంతనే పార్టిలోకి అహ్వానించేందుకు అధినేతలు రెడీగా ఉన్నారు. అయితే తాజాగా నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఈ రోజు.. వైసీపీలో చేరారు.

పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. సంజీవరెడ్డి ఫ్యామిలికి నంద్యాలలో మంచి పేరుంది. ఇప్పటి వరకూ టీడీపీలో ఉన్న సంజీవరెడ్డి కుటుంబసభ్యులందరూ వైసీపీలో చేరారు. ఆయన కుమారులు వెంకటరెడ్డి, శివశంకర్ రెడ్డిలు కూడా పార్టీలో చేరడంతో నంద్యాలలో వైసీపీ బలం మరింత పెరిగిందని శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల కోసం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని సంజీవరెడ్డి ఆరోపించారు. దాంతో టీడిపీకి మరో ఎదుర్కోలేని దెబ్బ తగిలిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -