- Advertisement -
నిన్నటి వరకు సీట్ల సర్దుబాటు విషయంలో బిజీగా ఉన్న మహాకూటమిలోని పార్టీలు ఎట్టకేలకు తమ అభ్యర్తుల తొలిజాబితాలను ప్రకటించాయి. కాంగ్రెస్ 65 మందితో తొలి జాబితాను ప్రకటించగా టీడీపీ 9 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు. మహాకూటమిలో భాగంగా టీడీపీకి 14కు స్థానాలు కేటాయించగా ఇందులో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మిగిలిన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
టీడీపీ అభ్యర్తుల తొలిజాబితా..
1.ఖమ్మం- నామా నాగేశ్వర రావు
2.సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య
3.అశ్వారావు పేట- మచ్చ నాగేశ్వర రావు4.వరంగల్ పశ్చిమ- రేవూరి ప్రకాశ్ రెడ్డి
5.మక్తల్- కొత్తకోట దయాకర్ రెడ్డి
6. మహబూబ్ నగర్- ఎర్ర శేఖర్
7.ఉప్పల్- వీరేందర్ గౌడ్
8.శేరిలింగంపల్లి- భవ్య ఆనంద్ ప్రసాద్
9.మలక్ పేట- ముజఫర్