Sunday, May 5, 2024
- Advertisement -

ఓటుకు నోటు కేసులో సండ్రకు చుక్కెదురు!

- Advertisement -

ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఆయన వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టేసింది.   కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ ఏసీబీ న్యాయస్థానంలో జరిగింది.

ఈ కేసులో మొదటి నుంచి సదరు పిటీషన్ దారులకు నిరాశనే మిగులుతుంది. ఇక ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా గైర్హాజరు కాగా… ఈనెల 15వ తేదీన తప్పనిసరిగా హాజరు కావాలని నిందితులందరినీ ఆదేశించింది ఏసీబీ కోర్టు.. హాజరు మినహాయింపు కోసం పిటిషన్లను అనుమతించమని కోర్టు స్పష్టం చేసింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -