చంద్రబాబునుయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సారి నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేధికగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.
తనను తాను విజనరీగా చెప్పుకునే చంద్రబాబు.. అవినీతిని వ్యవస్థీకృతం చేసిన ఘనుడు. ప్రత్యేక హోదా కాదని స్పెషల్ ప్యాకేజీ అడిగి.. వచ్చిన నిధులను తన సొంత ఖాజానాలోకి మళ్లించుకున్నాడు. ప్రజలెటుపోయినా పర్వాలేదు కానీ తన సంపద పెంచుకోవడమే చంద్రబాబు విజన్’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తనను తాను విజనరీగా చెప్పుకునే చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకృతం చేసిన ఘనుడు. ప్రత్యేక హోదా కాదని స్పెషల్ ప్యాకేజి అడిగింది వచ్చిన నిదులను తన స్వంత ఖజానాకు మళ్లించుకోవాలనే. ప్రజలెటు పోయినా ఫర్వాలేదు తన సంపద పెరిగితే చాలనేది బాబు అసలు విజన్.#PrajaSankalpaYatra #ysjagan
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 3, 2018
మరో ట్వీట్ లో చంద్రబాబు పై విమర్శలు కురిపిపిస్తూ.. ప్రత్యేకంగా ఓ వీడియోని కూడా పోస్టు చేశారు
Investors running away from AP due to misdeeds of Chandrababu. pic.twitter.com/2pHhqRxNg5
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 3, 2018