Monday, April 29, 2024
- Advertisement -

కొత్త బిచ్చగాడిలా ఆడుకుంటున్నావా చంద్రన్నయ్య : విజయసాయి రెడ్డి కామెంట్స్ !

- Advertisement -

గత కొన్ని రోజులుగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మరియు ఆయన తనయుడి నారా లోకేశ్ పై అలాగే ఈటీవీ అధినేత రామోజీరావు పై వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి సోషల్ మీడియా వేధికగా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలా ప్రత్యర్థి పార్టీ నేతలపై ఆలగే వారి అనుకూల మీడియాపై వైసీపీ నేతలు విమర్శలు చేయడంలో కొత్తేమీ లేకేపోయినప్పటికి విజయసాయి వారిపై పోస్ట్ చేస్తున్న విమర్శలు, వ్యంగ్యస్త్రాలు పోలిటికల్ హిట్ నూ పెంచుతున్నాయి. ఆ మద్య లోకేశ్ నూ ఊదేశించి పనిమనిషిని గర్భవతి చేశాడంటూ విజయసాయి రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలే సృష్టించాయి. ఇక తాజాగా చంద్రబాబు తార్గెట్ గా ఆయన మరోసారి తనదైన రీతిలో విరుచుకుపడ్డారు. ఉభయగోదావరి జిల్లాల్లో చంద్రబాబూ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే .

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యాలపై వైసిపి నేతలు ఘాటుగానే కౌంటర్లు వేస్తున్నారు. ఇక తాజాగా పార్టీకి కట్టే రాయల్టీ పై చంద్రబాబు మాట్లాడుతూ ” వేలు సంపాధించే వారికి లక్షలు సంపాధించే మార్గం చూపించానని, అందుకు గాను తనకు రాయల్టీ కట్టాలని .. ” వ్యాఖ్యానించారు. దీనిపై విజయసాయి రెడ్డి కాస్త ఘాటుగా కౌంటర్ వేశారు. ” కొట్టా బిచ్చగాడిలా ఇలా రోడ్లపై పడ్డావెంటీ చంద్రన్నయ్య, యువత కష్టపడి ఉద్యుగలు తెచ్చుకుంటే నీకెందుకు రాయల్టీ కట్టాలని ప్రశ్నించారు. ఇలా వీధుల్లో డబ్బులు అడుక్కోవడం నీకే చెల్లింది అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. కన్న కొడుకునే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేయలేని నీకు పప్పెశం ( నారా లోకేశ్ ) ఎంత రాయల్టీ కడుతున్నాడని ట్విట్టర్ లో రాసుకొచ్చారు విజయసాయి రెడ్డి. ప్రస్తుతం విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికి ఈ మద్య సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో హిట్ నూ పెంచుతున్నాయి.

ఇవి కూడా చదవండి

బాబు, పవన్ ఇద్దరు.. జగన్నే నమ్ముకున్నారా !

చంద్రబాబు స్టైల్ మార్చింది ఆయనే!

ఒక్క ఛాన్స్ అంటే నమ్మి.. మోసపోయాం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -