రోజు రోజుకి సమాజంలో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఓ టీచర్ పవిత్రమైన వృత్తినే మంటగలిపాడు. తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుదే అన్న సూక్తికి మాయని మచ్చతెచ్చాడు ఆ టీచర్. గురువు అంటే.. స్టూడెంట్స్ ను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేవారు.. కానీ ఓ టీచర్ ఇద్దరు స్టూడెంట్స్తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికాడు. అయితే ఇప్పటి టీచర్లు తమ వృత్తికి కళంకం తెస్తూ స్టూడెంట్స్ ను ఎలా వాడుకోవాలని ఆలోచిస్తున్నారు.
కొందరు పురుష టీచర్లు అయితే మహిళా స్టూడెంట్స్ను మార్కులు, పరీక్షలు ఇతరత్రా అంశాల పేరుతో లోబరుచుకుంటున్నారు. కొందర్ మహిళా విద్యార్ధులు అయితే చదివి మంచి మార్కులు తెచ్చుకున్న దుర్మార్గపు గురువులకు లోబడిపోయి సర్వం అర్పించుకుంటున్నారు. తాను చెప్పినట్టు చేయకపోతే.. పరీక్షల్లో తక్కువ మార్కులు వేసి ఫెయిల్ చేస్తానని బెదిరించి ఇద్దరు అమ్మాయిలను తన రూంకు పిలింపించుకున్నాడు ఓ కామాంధ టీచర్. వారితో తన శృంగార కార్యకలాపాలు ప్రారంభించాడు.
కొందరు స్టూడెంట్స్ ఈ దారుణాన్ని ఆ యువతుల తల్లిదండ్రుల చెప్పడంతో.. వారు అక్కడకు చేరుకుని ఆ కామాంధ టీచర్ కి దేహశుద్ధి చేశారు. పైన చెప్పుకున్న దారుణాలకు ఈ వీడియోనే సాక్ష్యంగా నిలుస్తుంది.
{youtube}gzk531lhRDQ{/youtube}
Related