Wednesday, May 15, 2024
- Advertisement -

రేప్‌ చేసి.. నాలుగో అంతస్తు నుండి తోసేసాడు

- Advertisement -

దేశంలో అన్ని చోట్ల.. మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. ఇందుకు కఠినమైన చట్టాలు రావడం లేదు. తాజాగా ఢిల్లీలోని శివారు ప్రాంతం రోహిణి ప్రాంతంలోని ఓ భవనంలో ఘోరమైన సంఘటన జరిగింది. ఆ భవనం నుంచి . 20 ఏళ్ల యువతి అర్ధనగ్నంగా విసిరివేయబడింది. నాలుగో అంతస్తు నుంచి విసిరివేయబడిన ఆ యువతి తలకు తీవ్రంగా గాయం తగలడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బాధిత యువతిపై అతని ప్రేమికుడు దీపక్ అత్యాచారానికి పాల్పడి.. నాలుగో అంతస్తు నుంచి విసిరేశాడని తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ ఘటనలో దీపక్‌కు మాత్రమే కాకుండా మరో నలుగురి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -