Friday, April 26, 2024
- Advertisement -

అదే నా టార్గెట్ అన్న బూమ్రా….

- Advertisement -

గాయం కారణంగా సఫారీలతో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్ కు దూరమయ్యారు. అతని స్థానంలో ఉమేష్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నారు. తన గాయాలపై బూమ్రా స్పందించారు. ఆటగాళ్లకు గాయాలపాలవడం సహజమేనని కాని ఎంత త్వరగా కోలుకొని పునరాగమనం చేశామనేదే ముఖ్యమన్నారు.గాయం నుంచి త్వరగా కోలుకోవాలని విషెస్‌ చెప్పిన వారికి ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలు​ నన్ను రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. త్వరగానే మైదానంలోకి అడుగుపెడతా’ అంటూ టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రా పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -