- Advertisement -
దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ అద్భుతంగా రాణించి సిరీస్ గెలవడానికి కారణం అయ్యాడు.దానిపై స్పందిస్తు నేను రాణించటానికి తన భార్య అనుష్క శర్మే కారణమని విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్లో కోహ్లి మూడు సెంచరీలు, ఒక ఆఫ్సెంచరీతో 558 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న విషయం తెలిసిందే.
‘మైదానం బయట నుంచి నాకు మద్దతుగా నిలిచినవారు కూడా నా ఫామ్కు కారణమే. ముఖ్యంగా నా భార్యకు ఈ విషయంలో అధిక క్రెడిట్ దక్కుతుంది. ఈ పర్యటనలో తను నాకు ఎంతో మద్దతుగా నిలిచింది. గతంలో ఆమెపై చాలా మంది విమర్శలు గుప్పించారు. అని చేప్పుకోచ్చాడు విరాట్.