ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో తల పండిన నాయకుడు. అసలు సిసలైన రాజకీయ నాయకుడు అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఏదైనా పార్టీ కార్యక్రమానికి హాజరయినా…. ఏసమావేశం నిర్వహించినా దాని వెనుక రాజకీయ సమీకరనాలు బేరీజు వేయడంలో బాబు అందవేశిన చెయ్యి. ప్రతీదీ రాజకీయ కోనంలో ఆలోచించే మహా మేధావి. ఒక్కోక్కసారి అన్ని సమయాలు మనకు అనుకూలంగా ఉంటాయనుకుంటే అది పొరపాటే. కొన్ని సార్లు మనకు చేదు అనుభవాలు ఎదురైతాయి. అలాంటి చేదు అనుభవమే మన బాబుకు ఎదురైంది. ఆలాంటి ఇలాంటి చేదు అనుభవం కాదు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది బాబుగారికి…
విజయవాడలో ఇటీవల బాలికలకు ఉచిత సైకిల్ల పంపినీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి బాబుగారు ముఖ్య అథిదిగా హాజరయ్యారు. రాష్ట్రలో తొమ్మిదో తరగతి చదివే బాలికలందరికీ చంద్రబాబు సైకిల్లను అందజేశారు. రాష్ట్రంలో బడికొస్తా పేరుతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా 1.82 లక్షల మంది బాలికలకు సైకిల్లను అందజేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు విద్యార్థినిలతో ముచ్చటించారు. తొ్మ్మిదో తరగతి అంటే 14 సంవత్సారాలు వయస్సు ఉంటుంది. మాకోసం ఇంత చేస్తున్న మీకు ఏం చేయమంటారు అని ఓ అమ్మాయి ముఖ్యమంత్రిని నేరుగా స్టేజిపై అడిగింది. అంతే మన చంద్రబాబుది రాజకీయలెక్క కదా… అందుకే మీరు పెద్దయ్యాక టీడీకీ ఓటువేయడం తోపాటు… నీకు తెలిసిన వారితోకూడా ఓటు వేయించాలని రాజకీయ బుద్ది చాటుకున్నారు ముఖ్యమంత్రి…
అయితే అంతే రీతిలో బాబుకు అ అమ్మాయి నుంచి ఎదురైన సమాధానానిక బాబుకు దిమ్మతిరగింది. రాజకీయాలంటే ఇష్టమని బాలిక చెప్పడంతో వెంటనే … బాబు మీస్కూల్ కోసం ఏమైనా చేశావాని అడగడంతో…. స్కూల్లో సరిగా మరుగుదొడ్లులేనీ సమాధానం చెప్పంది. రాజకీయాల్లోకి వచ్చి నువ్వేంచేస్తావంటే అవినీతిని అంతచేస్తానని చెప్పింది…. అంతే కాకుండా మీలాంటి రాజకీయ నాయకులంతా అవినీతిపరులే కదానీ చంద్రబాబు మొహం మీద చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్కు గురయ్యారు. సమయం సందర్భం చూసుకోకుండా మాట్లాడితే ఇలానే ఉంటుంది. ప్రతీది రాజకీయ కోనంలో ఆలోచించే చంద్రబాబుకు ఆ బాలిక ఇచ్చిన సమాధానానికి మైండ్ బ్లాక్ అయ్యింది.
Related