Saturday, May 4, 2024
- Advertisement -

అఖిల‌కు షాక్ త‌ప్ప‌దా ఉపఎన్నిక‌లో గెలుపు వైసీపీదే….?

- Advertisement -
Hot Politics in Nandyal By Election…

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఖాలీ అయ‌ని నంద్యాల స్థానికి జ‌రిగే ఉప ఎన్నిను టీడీపీ,వైసీపీలు ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 వేల భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీలో టికెట్ కోసంపోటీప‌డిన శిల్పా వైసీపీలోకి చేర‌డంతో అఖిల‌ప్రియ వ‌ర్గానికి లైన్ క్లియ‌ర్ అయ్యింది.పార్టీనుంచి భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి బ‌రిలోకి దిగుతున్నారు.మ‌రోవైపు బాబు,అఖిల ఉప ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డంలేదు.దీంతో పోటీ అనివార్య‌మ‌వుతోంది.

{loadmodule mod_custom,GA1}

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనని అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బూమాకున్న ఇమేజ్‌,అభివృద్దిప‌నులు,ఓటుబ్యాంక్ క‌ల‌సి వ‌స్తాద‌ని భావిస్తోంది.ఇవైసీపీకూడా ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలే త‌మ‌ను గెలిపిస్తాయ‌ని చెబుతోంది.
కాటసాని రామిరెడ్డి టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి ఆయన మామ. కాబట్టి బయటకు వైసిపి అని చెప్పినప్పటికీ.. అంతర్గతంగా టిడిపికి మద్దతు ఇచ్చే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. మరోవైపు, నియోజకవర్గ ఇంచార్జి రాజగోపాల్ టిక్కెట్ పైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు శిల్పాకు ఆయన కూడా ఎంత వరకు సహకరిస్తారనేది అనుమానమే అంటున్నారు.నంద్యాల‌పై జెండాను ఎవ‌రు ఎగ‌రేస్తారో చూడాలి.

{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}lZp_yaJjkgM{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -