- Advertisement -
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహాన్ రెడ్డి ప్రస్తుతం విదేశి పర్యటనలో ఉన్నాడు. తన ఫ్యామిలీ తో కలిసి ఈ విదేశి పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో రకరకల హోటల్స్, కొత్త కొత్త ప్లేస్ లు చూస్తూ కాసంతా ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇప్పటికే జగన్ చాలా విదేశి పర్యటనకు వేళ్లారు. ఈ విదేశి పర్యటనకు వచ్చిన జగన్ కాసేపు గోల్ఫ్ ఆడి అక్కడున్న వారిని ఆశ్చర్య పరిచారు. ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్ జగన్ అడటం చూసి జగన్ పార్టీ నాయకులు, అతని అభిమానులు సంతోషపడుతున్నారు. గతంలో కూడా ఇలాగే విదేశి పర్యటనకు వచ్చిన జగన్ అక్కడ సెల్ఫీలు దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.