సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి రోజాపై ఓ రెంజ్ లో రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్ పై రోజా స్పందించలేదు. కానీ తాజాగా ఈ రూమర్స్ ను చెక్ పెట్టెల కొన్ని వ్యాఖ్యలు చేసింది రోజా.
{loadmodule mod_custom,GA1}
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నారావారి నరకాసుర పాలనలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు.ఏపి మంత్రి లోకేష్ పై వైసీపి ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో.. ఆంఎ మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురైయ్యారు. జయంతి,వర్థంతికి తేడా తెలియని లోకేషా …జగన్కు సవాల్ విసిరేది. సింహం ముందు పందికొక్కు తొడ కొట్టినట్లు ఉంది లోకేష్ సవాల్ అని రోజా షాకింగ్ కామెంట్స్ చేసింది. ముందు లోకేష్ జాతీయ జెండాకు ఎలా వందనం చేయాలో నెర్చుకోవాలని.. విమర్శించారు. జగన్ పై సవాల్ విసిరే స్థాయి లోకేష్ కు లేదని అన్నారు. అలానే విశాఖ భూకుంభకోణంలో బొత్స సోదరుడి పాత్ర అసలు లేదని స్పష్టం చేశారు.
{loadmodule mod_custom,GA2}
తాను ఎట్టి పరిస్థితుల్లో టిడిపిలో కాని.. జనసేన లో కాని చెరనని అన్నారు. నా ప్రాణం ఉన్నంత వరకూ వైసీపిలోనే కొనసాగుతానని.. వైసీపి పార్టీని విడిచి పెట్టెది లేదని.. జీవితాంతం జగన్ కు రుణపడి ఉంటానని రోజా అన్నారు.
{youtube}J2QeTPH5wO0{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}