వైకాపా అధినేత వైఎస్ జగన్ ఏ నిరసన దీక్ష నిర్వహించినా, పక్కనే ఉండే పార్టీమహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్యే రోజా, నేడు విశాఖపట్నంలో జరిగిన మహాధర్నాకు హాజరు కాకపోవడంపై ఊహాగానాలు మొదలయ్యాయి.ఎందుకు హాజరు కావడంలేదని పార్టీనేతలే చర్చించుకుంటున్నారు.
అలాంటి రోజాకు అధినేత జగన్ హెచ్చరికల ఫలితమేనా అన్న అనుమనాలు కలుగుతున్నాయి.గతంలో రోజా వ్యవహారశైలి, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందడంతో జగన్.. రోజాను పిలిపించి గట్టిగా మందలించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇలా ఆమెను మందలించడం మొదటిసారి కాదని, గతంలోను పలుమార్లు చెప్పారని అంటున్నారు.
{loadmodule mod_custom,GA1}
రోజా రాకపోవడం వెనుకు జగన్ క్లాస్ తీసుకున్న ఎఫెక్టేనని పార్టీనేతలు అనుకుంటున్నారు.జగన్ క్లాస్ తీసుకోవడంతో మనస్థాపానికి గురైన రోజా, నేటి మహాధర్నాకు గైర్హాజరైనట్టు అనుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ తదితర ఎందరో నేతలు హాజరు కాగా, జగన్ వార్నింగ్ కారణంగానే రోజా డుమ్మా కొట్టారని వార్తలు వస్తున్నాయి.
రోజాను జగన్ మందలించారన్న విషయంలో నిజానిజాలు ఎన్ని ఉన్నా, ఆమె విశాఖకు రాకపోవడం వెనుక మాత్రం ఏదో బలమైన కారణమే ఉండి వుండవచ్చని రాజకీయ నిపుణుల అంచనా. ఏది ఏమైనా మొన్న తిరుపతిలో రోజా మాట్లాడిన కాన్నుంచి సైలెంట్ అయ్యిందనే చెప్పాలి.
{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- పార్టీ నాయకుల గురించి జగన్కునివేదిక ఇచ్చిన ప్రశాంత్ కిషోర్..
- వారిద్దరి దూకుడు భవిష్యత్తులో వైసీపీకి ఇబ్బందిగా మారుతుందా….?
- జబర్దస్త్ ప్రోగ్రాంకి నాగబాబు రోజా పారితోషకాలు ఇవే
- లోకేష్పై రోజా సినిమా డైలాగ్ పంచ్ అదిరింది
{youtube}qPGy3isOI34{/youtube}