Thursday, March 28, 2024
- Advertisement -

చంద్రబాబుకు, తెలుగు తమ్ముళ్ళకు చుక్కలు చూపిస్తున్న జగన్

- Advertisement -
tdp government fear about ys jagan

చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. మాపియాను అడ్డుకున్న అధికారుల‌పై టీడీపీ నాయ‌కులు ధైర్జ‌న్యాలు చేస్తున్నా ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోవ‌డంతోపాటు… ఏకంగా సీఎం రాజీ క‌దుర్చుతున్న సంఘ‌ట‌న‌లు చూశాం. ఇసుక మాఫియా చేస్తున్న వారంతా అధికార పార్టీ వాల్లే కావ‌డంతో వారిపై చ‌ర్య‌లు తీసుకో్వ‌డంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంది. ఈ నిర్ల‌క్ష్యం కారనంగానే ఇసుక మాఫియా ఆగ‌డాలు మితిమీరి పోతున్నాయి.

చిత్తూరు జిల్లా ఏర్పేడులో జిరిగిన ప్ర‌మాదం వెనుక ఇసుక మాఫియానే కార‌న‌మ‌ని బాధితుల‌కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు నిందుల‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా నిర్ల‌క్ష్యం వ‌హించిన ప్ర‌భుత్వం..జ‌ట‌న్ ప‌ర్య‌ట‌న‌తో వెంట‌నే వారిపై బాబు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. ఇదే ఇప్పుడు బాబుకు భ‌యం ప‌ట్టుకుంది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాల‌ని అక్క‌డి ప్ర‌జ‌లు స్థానికి పోలీస్ స్టేష‌న్‌ముందు ద‌ర్నాచేస్తున్న వారిపై కి లారీ దూసుకొచ్చిన సంఘ‌ట‌న‌లో దాదాపు 15 మంది ప్రాణాలు గాలిలో క‌ల‌సిపోయాయి. ఈప్ర‌మాదం వెనుక సీనియ‌ర్ ఐఎస్ అధికారితో విచార‌న జ‌రిపిస్తామ‌ని బాబు ప్ర‌క‌టించారు. ఇందులో ఎంత‌టి వారున్నా ఉపేక్షించేద లేద‌ని బాబు స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

రాష్ట్రంలో ఎక్క‌డ ఏస‌మ‌స్య ఉన్నా నేనున్నానంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న క‌రారు జ‌రిగిన త‌ర్వాతే ప్ర‌భుత్వంలో చ‌ల‌నం వ‌చ్చింద‌న‌డంలో సందేహంలేదు.ఏపీలో ప్ర‌ధానంగా చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా వెనుక స్థానిక త‌హ‌సిల్దారుతోపాటు పోలీసుల ఉన్న‌తాధికారుల పాత్ర కూడా ఉంది.రెండు చెక్ పోస్ట్‌ల‌ను లారి దాటి వ‌చ్చి న లారీలో హెవీవెహిక‌ల్స్ లైసెన్స్‌లేని డ్రైవ‌ర్ లేడు అన్న సంగ‌తిని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డంలేదంటే ఏమేర‌కు నిర్ల‌క్ష్యం ఏస్థాయిలో ఉందో అర్తం చేసుకోచ్చు. ప‌దిహేను మంది చావుకు కార‌నం అయిన డ్రైవ‌ర్ మందు సేవించ‌డం అనేది విచార‌న‌లో బ‌య‌ట‌ప‌డింది. ఇదంతా ఎవ‌రి వ‌ల్ల జ‌రిగిందో బ‌య‌ట ప‌డ్డాక చేసేదేమిలేక వారిని స‌స్పెండ్ చేయాల్సి వ‌చ్చింది.సోషియ‌ల్ మీడియాలో లోకేష్‌కు వ్య‌తిరేకంగా పోస్ట్ చేసిన ర‌వికిర‌ణ్‌ను అరెస్ట్ చేయించిన బాబు ..ఇంత మంది చావుకు కార‌నం అయిన వారిపై మాత్రం కంటితుడుపు చ‌ర్య‌లు తీసుకున్నారు. మాఫియా నాయ‌కుల‌మీద ఉన్న ప్రేమ ప్ర‌జ‌ల‌పై లేదాని అక్క‌డి వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌తో చ‌ల‌నం తెచ్చుకున్న ప్ర‌భుత్వం విచార‌న‌ను వేగ‌వంతం చేసింది.జ‌గ‌న్ ఒక్క ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌భుత్వంలోనూ…. అధికార యంత్రాంగంలోనూ వ‌ణుకు పుట్టించాడ‌ని వైసీపీ అభిమానులు సోషియ‌ల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.దీంతో టీడీపీకీ నిద్ద‌ర లేకుండా చేస్తోంది.

Related

  1. భూమా చిన్న కూతురు మౌనికకు నంద్యాల వైసీపీ టికెట్
  2. సుంద‌రంగా ముస్తాబ‌యిను ఉస్మానియా యూనివ‌ర్శిటీ
  3. కేంద్రం సంచలన నిర్ణయం.. జబర్దస్త్ పటాస్ షో లకు షాక్
  4. బాబు, లోకేష్ లు మైండ్ బ్లాక్ అయ్యే వార్నింగ్ ఇచ్చిన వైసీపీ మహిళా నేత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -