Monday, May 20, 2024
- Advertisement -

18 తరువాత మా వైఖరి వెల్లడిస్తాం

- Advertisement -

వ్యవసాయానికి 7గంటల నిరంత విద్యుత్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రైతాంగం దారుణంగా నష్టపోతుందన్నారు.

  హామీల అమలుకు ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన్నారు. ఈ బడ్జెట్‌ సమావేశాలనాటికి కొన్ని అంశాలపైన, వచ్చే శీతాకాల సమావేశాలనాటికి మరికొన్ని అంశాలపై కార్యాచరణ ప్రకటించాలని ఆయన కోరారు.  టీఆర్‌ఎస్‌లో చేరుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ పదవికి కూడా రాజీ నామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై టిఆర్ఎస్ ఆలోచిస్తే ప్రజాస్వామ్యానికి మంచిదని జానారెడ్డి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -