ప్రభాస్, షర్మిల మధ్య ఉన్న సంబంధం పై రీసెంట్గా కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అయితే అయితే గతంలో వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ.. అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియనప్పటికి.. ఏదో ఒక సంబందం ఉండే ఉంటుందని కదా.. లేకుంటే.. ఇలాంటి రూమర్ ఎందుకు వస్తుందని జనాలు అనుకున్నారు.
{loadmodule mod_custom,Side Ad 2}
ఇప్పుడు నేషనల్ లెవల్ లో పేరు ప్రక్యతలు సంపాదించుకున్న ప్రభాస్ కి సంబందించిన ప్రతి విషయాలన్నీ కూలంకుషంగా పరిసిలిస్తున్న నెటిజన్లు ఈ వార్తపై కుసింత ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. దాన్ని పూర్తిగా పరిశిలించిన కొందరు సన్నిహితులు.. వీరిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఏంటో ప్రజలకు తెలియజేయాలని.. ఉద్దేశంతో.. వీరి బంధం ఎక్కడ స్టార్ట్ అయింది.. అనే విషయాల్లోకి వెళ్తే.. గతంలో ప్రభాస్ యోగి అనే సినిమా చేసాడు. ఈ సినిమాని నిర్మించింది షర్మిల మొదటి భర్త అయిన చంద్ర ప్రతాప్ రెడ్డి. ఈ సినిమాని ఆయన నిర్మించడం వల్ల ప్రభాస్ కి, షర్మిలకి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే ఆ పరిచయం కాస్త హాయ్ బై వరకే ఉండేది.
{loadmodule mod_custom,Side Ad 1}
ఆ సందర్భంగా వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని.. రూమర్ ఒకటి బయటకి వచ్చింది. యోగి సినిమా అనంతరం చంద్ర ప్రతాప్ రెడ్డి కి ఓ యాక్సిడెంట్ జరింగింది అప్పుడు అతను మరణించాడు. అప్పటి నుండి పూర్తిగా ఇండస్ట్రీ కి షర్మిల ఫ్యామిలీ కి కాంటాక్ట్స్ కట్ అయిపోవడంతో ఆ సంబంధం అక్కడితో కట్ అయిపొయింది. కేవలం తమ నిర్మాణంలో యోగి సినిమా చేయడం వాళ్ల వారిద్దరి మధ్య రిలేషన్ ఉంది కాని మరి ఏ ఇతర సంబందాలు లేవని ఖారకండిగా చేప్పేశారు. ఏది ఏమైతే.. ఏం వారిద్దరి సంబంధానికి కేవలం ఒక యోగి సినిమానే అని తెలిపోయింది. ఇక వీరిద్దరి మధ్య సంబంధం ఉంది అనే విషయంను ఇప్పటికైన కట్ చేస్తే బాగుంటుందని అందరు అంటున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related