Monday, May 6, 2024
- Advertisement -

ర‌జని కుతురు ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్‌?

- Advertisement -

ర‌జనికాంత్ కుతురు మ‌ళ్లీ మెగా ఫోన్ పట్ట‌కొబోతుంది. త‌న భ‌ర్త ధ‌నుష్‌తో మొద‌టి సినిమా 3 సినిమాను తెర‌కెక్కించింది.కాని ఈ సినిమా ఫెయిల్ కావ‌డంతో కొంతకాలం త‌రువాత గౌతంకార్తిక్‌ హీరోగా ‘వై రాజా వై’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది.ఇప్పుడు కాస్త గ్యాప్‌ తర్వాత మళ్లీ మెగాఫోన్‌ను పట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.

తెలుగు, తమిళంలో ఏకకాలలలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో రాజశేఖర్‌ ముఖ్యపాత్ర పోషించనున్నట్లు కోడంబాక్కం వర్గాల సమాచారం. ఈ సినిమాలో తెలుగు ,త‌మిళ న‌టీన‌టులు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.మ‌రి ఈ సినిమా అయిన ఐశ్వ‌ర్య‌కు హిట్ ఇస్తుందో లేదో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -